Tumgik
#లాండరింగ్
leadertelugunews · 1 year
Text
ఒడిశా సెక్స్‌టార్షన్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం, ఎస్‌యూవీ సీజ్
ఒడిశా సెక్స్‌టార్షన్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం, ఎస్‌యూవీ సీజ్
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఒడిశా సెక్స్‌టార్షన్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తు ముమ్మరమైంది. ప్రధాన నిందితురాలికి చెందిన ఫోర్డ్ ఎస్‌యూవీను ఈడీ సీజ్ చేసింది. ఒడిశా సెక్స్‌టార్షన్ కేసుతో సంబంధమున్న మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్‌ను సీజ్ చేసింది. 40 లక్షల విలువైన నెంబర్ ప్లేట్ లేని ఈ వాహనాన్ని వదిలివెళ్లిపోయారని ఈడీ తెలిపింది. ఈ కేసులో ప్రధాన…
Tumblr media
View On WordPress
0 notes
telugurajyam · 4 years
Text
హాథ్రాస్ ఘటనలో అంతర్జాతీయ కుట్ర
హాథ్రాస్ ఘటనలో అంతర్జాతీయ కుట్ర
[ad_1]
Tumblr media
సంచలనం సృష్టించిన హాథ్రాస్‌ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ ఘటనలో కోణం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘనటపై నమోదు చేసిన 19 ఎఫ్‌ఐఆర్‌లలో ఒక దాంట్లో మనీ లాండరింగ్ అంశాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించడానికి అంతర్జాతీయంగా కుట్ర జరిగిందని పేర్కొన్నారు. కుల ఆధారిత హింసను ప్రేరేపించడానికి కొన్ని సంస్థల నుంచి రూ.50 లక్షల నిధులు సమకూర్చారని.. ఆ మొత్తాన్ని బాధితురాలి…
View On WordPress
0 notes
telugu-samayam · 3 years
Link
మనీ లాండరింగ్‌ కేసులో నటి యామీ గౌతమ్‌కి ఈడీ సమన్లు జారీ చేసింది. జులై 7న విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని ఆదేశించింది.
0 notes
moneymava · 3 years
Text
Want to be a certified Anti-Money Laundering Specialist for a multinational financial institution? Check this out-
Want to be a certified Anti-Money Laundering Specialist for a multinational financial institution? Check this out-
బ్యాంకింగ్ రంగం అభివృద్ధి చెందుతున్న మైదానం మరియు ఈ రంగంలో బహుళ కెరీర్ అవకాశాలు కెరీర్ వృద్ధి మరియు ఉపాధి అవకాశాలు రెండింటికీ ఉత్తమమైనవి. బ్యాంకింగ్ వృత్తి ఒక ప్రసిద్ధ క్షేత్రంగా ఉన్నప్పటికీ, తాజా కోపం ఒక మనీ లాండరింగ్ వ్యతిరేక స్పెషలిస్ట్. కాబోయే అభ్యర్థులకు, ఉత్తమమైనది గ్రాడ్యుయేషన్ తర్వాత బ్యాంకింగ్ కోర్సులు ఈ కెరీర్ సర్టిఫైడ్ అవుతుంది పెట్టుబడి బ్యాంకింగ్ ఆపరేషన్స్ స్పెషలిస్ట్ (CIBOP). AML…
Tumblr media
View On WordPress
0 notes
journalistsai · 4 years
Photo
Tumblr media
*అమరావతి* *స్పీకర్ తమ్మినేని సీతారాం* ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకునే ముందు నాకు సమాచారం ఇచ్చారు. ఎందుకు అరెస్టు చేస్తున్నాము,ఏ ఏ సెక్షన్ల కింద అరెస్టు చేస్తున్నామో ముందుగానే ఎసిబి డిజి,జైళ్ల శాఖ,సిఐయుయు నా దృష్టికి తీసుకొచ్చారు. అచ్చెన్నాయుడు విషయంలో నిబంధనలు ప్రకారమే అధికారులు వ్యవహరించారు. చంద్రబాబు అచ్చెన్నాయుడు విషయంలో చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు. నేరాలకు బిసిలకు సంబందం ఏంటి ? అచ్చెన్నాయుడు బిసి అయితే చేసిన నేరానికి వదిలేద్దామా ? నేరస్థూలకు కులం అపాదించి ఆయా వర్గాలను అవమానిస్తున్నారు. అచ్చెన్నాయుడు నేరం చెయ్యకపోతే నేరం ఎవరు చేశారో చంద్రబాబు చెప్పాలి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈఎస్ఐ లో కుంభకోణం జరిగింది. ఇన్వెస్ట్గెటివ్ ఏజెన్సీలు ఏపీలో ప్రజాప్రతినిధుల విషయంలో నిబంధనల ప్రకారం వ్యవహరిస్తోంది. ఎసిబి అధికారుల ఫండమెంటల్ డ్యూటీని చంద్రబాబు రాజకీయాల కోసం తప్పుదారి పట్టిస్తున్నారు. చేసిన నేరాలను అడ్డం పెట్టుకొని టీడీపీ నేతలు బిసిల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. అచ్చెన్నాయుడు ఎవరో ఏంటో మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యే గా ఉన్న నెరస్థుడిని పట్టుకొని స్వాతంత్ర్య సమర యోధుడుగా చిత్రీకరిస్తున్నారు. అచ్చెన్నాయుడు నేరం విషయంలో గాంధీ,పూలే,అంబెడ్కర్ విగ్రహాల దగ్గర నిరసనలు చేసి ప్రజలకు ఏమి సంకేతం ఇస్తున్నారు. అచ్చెన్నాయుడు విషయంలో టీడీపీ చేస్తున్న ఆందోళనలు ఎస్సి, ఎస్టీ, బీసీలను అవమానించేలా ఉన్నాయి అచ్చెన్నాయుడు నేరంలో లోతుగా విచారణ చేస్తే మని లాండరింగ్ చట్టంలో 3,4 సెక్షన్లు వర్తిస్తాయి. ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టి ఎవరి ఖాతాల్లో వేశారనే విచారణ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. టెక్కలి చెందిన గ్రానైట్ వ్యాపారులు పాత్ర ఉందని సమాచారం అందుతుంది. ఎమ్మెల్యేగా ఉన్న అచ్చెన్నాయుడు అరెస్టు విషయంలో వాస్తవాలు తెలియాలని స్పీకర్ గా మీ ముందుకు వచ్చాను. అచ్చెన్నాయుడు విషయంలో బిసిలు అనే ముందు స్కామ్ లో భాధితులగా ఉన్నది ఎవరో టీడీపీ నేతలు ముందు చెప్పాలి. బిసి పేరుతో ఎస్సి, ఎస్టీ, బిసిలకు చేరాల్సినవి బిసి పేరు చెప్పి దోచేస్తారా ?. ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి దృష్ట్యా చంద్రబాబు అనుమతించడం లేదు. కరోన వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని గవర్నర్ ప్రసంగానికి ఆన్లైన్ ద్వారా ఏర్పాట్లు చేస్తూన్నాం. సంప్రదాయం ప్రకారం ఎమ్మెల్యేలకు సభకు హాజరు కావాలని ఆహ్వానాలు పంపుతున్నాం.. 175 మంది ఎమ్మెల్యేల విషయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. 225 సీటింగ్ కెపాసిటీ ఉంది భౌతిక దూరం పాటించేలా సభకు ఏర్పాట్లు చేస్తున్నాం.#tamminenisitaram https://www.instagram.com/p/CBX6fbRlYLH/?igshid=1fptfuq8x9vok
0 notes
nishanthfan · 4 years
Photo
Tumblr media
విజయ్ మాల్యాకు షాక్.. త్వరలో భారత్‌కి అప్పగింత..! భారత్‌లో వేల కోట్ల అక్రమాలకు, మానీ లాండరింగ్‌కి పాల్పడి విదేశాలకు పారిపోయిన ఆర్థిక వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు లండన్ హైకోర్ట్ షాక్ ఇచ్చింది.
0 notes
newspillar · 4 years
Photo
Tumblr media
కేంద్ర మాజీ మంత్రి చిదంబరంకు బెయిల్ మంజూరు ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసుల్లో నిందితుడైన కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరంకు బెయిల్ మంజూరు అయింది. ఇదే విషయంలో ఆయనపై ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ కూడా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
0 notes
mirrortoday · 4 years
Photo
Tumblr media
కేంద్ర మాజీ మంత్రి చిదంబరంకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసుల్లో నిందితుడైన కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరంకు బెయిల్ మంజూరు అయింది. ఇదే విషయంలో ఆయనపై ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ కూడా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
0 notes
ourvoiceshortnews · 5 years
Text
ప్రఫుల్ పటేల్-మిర్చి కేసు: ED షెల్ కంపెనీలను గుర్తించింది
ప్రఫుల్ పటేల్-మిర్చి కేసు: ED షెల్ కంపెనీలను గుర్తించింది
న్యూ DELHI ిల్లీ: మాజీ పౌర విమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్, దావూద్ సహాయకుడు ఇక్బాల్ మెమన్ ‘మిర్చి’ కుటుంబ సభ్యులపై మనీలాండరింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చెన్నైలో కనీసం డజను షెల్ కంపెనీల లావాదేవీల వివరాలు, “బినామి” బ్యాంకు ఖాతాలను ట్రాక్ చేసింది. ఇవి UK కి లాండరింగ్ చేయడానికి ఉపయోగించబడ్డాయి, ఇవి అనేక ఆస్తుల అమ్మకం ద్వారా వచ్చిన మొత్తాన్ని రూ. 500 కోట్లకు పైగా…
View On WordPress
0 notes
ven7news-blog · 5 years
Video
youtube
హీరా గోల్డ్ కేసులో కీలక మలుపు తిరుగుతోంది.. హీరో గోల్డ్‌లో మనీ లాండరింగ్ జరిగిందని సీసీఎస్ పోలీసులు గుర్తించారు.. ఈ మేరకు ఈడీ దర్యాప్తు కోరుతూ లేఖ రాసినట్లు సీసీయర్ పోలీసులు దర్యాప్తు చేశారు.. ఈ కేసులో CBI, EDలతో దర్యాప్తు చేయాలంటూ CCS పోలీసులకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. #HeeraGold #NowheraShaikh ---------------------------------- ► Watch hmtv Live :https://goo.gl/aY5GcX ► Subscribe to hmtv News YouTube : http://goo.gl/f9lm5E ► Like us on FB : https://ift.tt/29oVqcx ► Follow us on Twitter : https://twitter.com/hmtvlive ► Follow us on Google+ : https://goo.gl/uioUxr ► For News in Telugu: https://ift.tt/2g5LdE3 ► For News in English: http://bit.ly/1dLzZsD
0 notes
koradanews · 5 years
Text
మోడీగారు.. దేశానికి ఏం సమాధానం చెబుతారు
rs-2000-notes-ban-modi-rectifies-his-mistake #rs2000notes #rs2000notesprintingstopped #rs2000notesban #pmmodi #domonetisation #rbi #blackmoney #taxevaison #moneylaundering #koradanews
బ్లాక్ మనీకి చెక్ పెడతామన్నారు. పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట వేస్తామన్నారు. నల్ల కుబేరుల పని పడతామన్నారు. విదేశాల నుంచి నల్లధనం వెనక్కి తెప్పిస్తామన్నారు. మనీ లాండరింగ్‌కు, నకిలీ కరెన్సీకి ఫుల్ స్టాప్ పెడతామన్నారు. దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామన్నారు. ఇదీ ప్రధాని మోడీ చేసిన వాగ్దానం. పెద్ద నోట్ల రద్దు సమయంలో ప్రధాని మోడీ పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు. దేశ కోసమే నోట్ల రద్దు అని సందేశాలు ఇచ్చారు.…
View On WordPress
0 notes
pasupupuleti-blog · 6 years
Photo
Tumblr media
దుబాయిలో చంద్రబాబు నల్లధన కేంద్రం -- పూర్తి ఆధారాలతో -------------------------------------------------- పూర్తిగా చదవండి - అందరికీ తెలియచేయండి చంద్రబాబు లాంటి ఆర్ధిక ఉగ్రవాది ప్రపంచంలోనే లేడు . న్యాయస్థానాలకే కాదు ఆఖరికి దేవుడికి కూడా దొరకకుండా కుంభకోణం చేయటంలో సిద్ధహస్తుడు . ఎలాంటి సంక్షోభాన్ని అయినా తనకి అనుకూలంగా మార్చుకొని వేల కోట్లు కొల్లగొట్ట గల అపరమేధావి . ఉమ్మడి రాష్ట్రాన్ని దగ్గర ఉండి విడగొట్టటం దగ్గరనుండి అమరావతిని రాజధానిగా ఎంపిక చేయటం వరకూ ప్రతిదీ తన దోపిడీకి అనుకూలంగా చూసుకొని పక్కా ప్లాన్ తో పావులు కదిపాడు . మీకు గుర్తుందా ' రాజధాని బిల్లు నెగ్గగానే మేమె మొదటి ఓటు వేసాం అని టీడీపీ ఎంపీలు పార్లమెంట్ బయటకొచ్చి సంబరాలు చేసుకొన్నారు , అదే సమయంలో హైద్రాబాద్లో చంద్రబాబు మీడియా సమావేశం పెట్టి కొత్త రాజధానికి 5 లక్షలు కోట్లు అవసరమవుతాయని ఆమేరకు కేంద్రం ఇవ్వాలని లెక్కలు కట్టి మరీ చెప్పాడు . ఆనాడు చంద్రబాబు చెప్పిన 5 లక్షలు కోట్లలో కేంద్రం ఎంత ఇచ్చిందో , రాజధాని పేరుతొ చంద్రబాబు ఎంత అప్పు చేస్తున్నాడో ఆ దేవుడికే తెలియాలి . ఇకపోతే ఈ రాజధానిని అడ్డం పెట్టి విదేశాలలో తనకున్న నల్లధనాన్ని అనేక మార్గాల ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు రూపంలో తెచ్చి తెల్లధనంగా మారుస్తున్నాడు . ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబుకి సహకరిస్తుంది ఎవరు ? ఇన్నివేల కోట్ల నల్లధనాన్ని అంత్యంత చాకచక్యంగా దేశంలోకి తెస్తుంది ఎవరు ? పూర్తిగా చదవండి . చంద్రబాబు నల్లధనం వ్యవహారాలన్నీ దుబాయి కేంద్రంగా సాగుతున్నాయి . దీనిలో బాబుకి సహకరిస్తుంది బి ఆర్ శెట్టి అనే వ్యాపారవేత్త . ఇతను దుబాయి లో ఏమి చేస్తుంటాడు ? బి ఆర్ శెట్టి అనే అతను దుబాయిలో ఉన్న భారతీయులలో అత్యంత ధనవంతుడు . ఇతను ప్రధాన వ్యాపారం' మనీ ఎక్స్చేంజి ' . ఇతను UAE Money Exchange కి అధిపతి . దీనిద్వారా మనీ లాండరింగ్ చేస్తారు . ఇతనికి 31 దేశాలలో 800 ఆఫీసులు ఉన్నాయి . మనీ లాండరింగ్ అంటే ' ఒకదేశం నుండి మరొక దేశానికి మనీ తరలించటం ' . ఉదాహరణకి ఎవరైనా అమెరికా నుండి ఇండియాకి డబ్బు పంపాలంటే ఇలాంటి మనీ ఎక్స్చేంజి ధ్వారానే పంపాలి . ఉదాహరణకి ఇక్కడ xoom అని ఉంటుంది , దానిలో మనం డాలర్లు ఇస్తే , వాళ్ళు ఇండియాలో మనం ఇచ్చిన అకౌంట్ కి రూపాయలలో వేస్తారు . దానికి వాళ్ళు కమిషన్ తీసుకొంటారు . స్థూలంగా ఇది బి ఆర్ శెట్టి చేసే వ్యాపారం . ఈ వ్యాపారంలో కొన్ని లక్షల కోట్లు చేతులు మారతాయి , విదేశాలలో ఉన్న నల్లధనాన్ని తెలుపుగా మార్చుకోవటానికి కూడా దీనిని వాడుతున్నారు . ఇప్పుడు చంద్రబాబు కూడా చాలా పకడ్భందిగా బి ఆర్ శెట్టి ద్వారా వేలకోట్ల నల్లధనాన్ని తెల్ల ధనంగా మార
0 notes
s9tvnews · 6 years
Photo
Tumblr media
నీరవ్ మోదీకి షాక్.. నాన్‌ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ జారీ చేసిన ప్రత్యేక కోర్టు పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ)కి రూ.12 ,700 కోట్ల మేర ఎగవేసి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారులు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్లు జారీ అయ్యాయి. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద ఏర్పాటైన ముంబైలోని న్యాయస్థానం ఈ వారంట్లు జారీ చేసింది. తమ ఎదుట హాజరు కావాల్సిందిగా పంపించిన సమన్లకు నీరవ్ మోదీ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రత్యేక కోర్టును ఆశ్రయించింది. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్లు జారీ చేయాల్సిందిగా గతనెల 27న ఈడీ కోర్టును ఆశ్రయించింది. బ్యాంకు కుంభకోణం కేసులో విచారణ కోసం తమ ఎదుట హాజరు కావాల్సిందిగా సమన్లు పంపినప్పటికీ వారు బేఖాతరు చేశారని కోర్టుకు తెలిపింది. ఈడీ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు నాన్ బెయిలబుల్ వారంట్లు జారీ చేసింది.
0 notes
Photo
Tumblr media
మతంపేరుతో ఫేస్‌బుక్ రిక్వెస్టులు.. లక్షలు స్వాహా! – Samayam Telugu పోలీసులు అరెస్టుచేసిన నైజీరియన్ ముఠాఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్టులు పెట్టి.. మతమొక్కటేనంటూ మాయ మాటలు చెప్పి లక్షల్లో సొమ్ము కాజేస్తున్న నైజీరియన్ ముఠాను హైదరాబాద్‌లోని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలోని ముగ్గురు వ్యక్తుల నుంచి రూ.90 లక్షల మేర స్వాహాచేసిన ముఠా గుట్టును పోలీసులు ఛేదించారు. సైబర్ మోసాలను పాల్పడుతున్న విలియమ్స్, ప్రిన్స్, క్రిస్టోఫర్, గోబియట్, ఓనిసమ్, ఓకేపర్, వేరిబర్, టోచకువు, జాన్సన్, పౌల్‌ను అరెస్టు చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ వెల్లడించిన కేసు వివరాలు ఇలా ఉన్నాయి..రాచకొండ పరిధిలో నివసించే మహిళ ఓ కార్పోరేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. 2016 నవంబర్‌లో ఆమె ఫేస్‌బుక్ అకౌంట్‌కు ఆగస్టిన్ విలియం పేరుతో ప్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. తాను పాస్టర్‌నని, నార్తర్న్ ఐర్లాండ్‌లో నివసిస్తున్నానటూ చాటింగ్ చేశాడు. ఈ విధంగా నర్సును పరిచయం చేసుకున్నాడు. ఒకే మతం కావడంతో ఆమె కూడా రిక్వెస్ట్‌ను అంగీకరించింది. ఇలా ఉండగా, ఒక రోజు 50 వేల డార్లు, ఐఫోన్, బంగారు ఆభరణాలతో కూడిన గిఫ్ట్ బాక్స్‌ను పంపిస్తున్నానంటూ మెసేజ్ పెట్టాడు. మార్చి 15న ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి కస్టమ్స్ ఆఫీసర్‌నంటూ మరోవ్యక్తి ఆమెకు ఫోన్ చేశారు. మీకు పార్సిల్ డెలివరీ చేయాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ కోసం రూ. 27,800 చెల్లించాలని సూచించాడు. ఆ పార్సిల్ ఫొటో తీసి వాట్సాప్ పంపడంతో బాధితురాలు నమ్మేసింది.తర్వాత కస్టమ్స్ క్లియరెన్స్, మనీ లాండరింగ్ సర్టిఫికెట్, యాంటీ టెర్రరిజం క్లియరెన్స్ తదితర చార్జీల పేరుతో రూ.9.37 లక్షలను బాధితురాలి నుంచి వారి ఖాతాల్లో జమచేయించుకున్నాడు. ఈ తతంగమంతా జరిగాక ఆమెను అనుమానం వచ్చింది. మోసపోయానని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించింది. ఈ మోసం ఢిల్లీ కేంద్రంగా జరిగినట్లు రాచకొండ సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. సైబర్ క్రైం ఇన్‌స్పెక్టర్ హరికృష్ణ బృందం ఢిల్లీ పోలీసుల సాయంతో సౌత్‌వెస్ట్ ఢిల్లీ, మోహన్ గార్డెన్ ఏరియాలోని ఓ అపార్ట్‌మెంటు‌పై దాడి చేసి 10 మందితో కూడిన నైజీరియన్ ముఠాను పట్టుకున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. నకిరేకల్‌కు చెందిన మరో ఇద్దరు కూడా ఈ ముఠా చేతిలో మోసపోయినట్లు పోలీసులు వెల్లడించారు. మొత్తం మీద వారి వద్ద రూ. 90 లక్షలను నైజీరియన్ ముఠా కాజేసినట్లు చెప్పారు. వారి వద్ద నుంచి ల్యాప్ ‌ట్యాప్‌లు, సెల్‌ఫోన్లు, పాస్‌పోర్టులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
0 notes
Text
భారత రాజ్యాంగంలో ముఖ్యమైన చట్టాలు  అవి అమలులోకి సంవత్సరం
(1) ఇండియన్ పీనల్ కోడ్ -1860 (2)  నిర్భయ చట్టం ( క్రిమినల్ లా సవరణ)- 2013 (3)  ఇండియన్ పోలీస్ చట్టం -1861 (4)  భారతీయ సాక్ష్యాల చట్టం - 1872 (5)  భారతీయ పేలుడు వస్తువుల చట్టం - 1884 (6)  క్రిమినల్ ప్రాసీజర్ కోడ్ (1973 సవరణలు..1974అమలులోకి) - 1896 (7)  ఖైదీల గుర్తింపు చట్టం - 1920 (8)  నష్ట పరిహారాల చెల్లింపు చట్టం -1923 (9)  ఇండియన్ వారసత్వ చట్టం -1925 (10)  వర్తక సంఘాల చట్టం - 1926 (11)  డేంజరస్ డ్రగ్స్ యాక్ట్ - 1930 (12)  వేతనాల చెల్లింపు చట్టం - 1936 (13)  మోటర్ వాహనాల చట్టం - 1939 (14)  ఫ్యాక్టరీ చట్టం - 1948 (15)  ఉద్యోగుల భవిష్యనిది చట్టం - 1952 (16)  ఆహార కల్తీ నివారణ చట్టం - 1954 (17)  భారతీయ పౌరసత్వ చట్టం - 1955 (18)  నిత్యావసర వస్తువుల చట్టం - 1955 (19)  హిందు కోడ్ చట్టం - 1955 (20)  పౌర హక్కుల రక్షణ చట్టం - 1955 (21)  కోర్టులో ఖైదీల హాజరు పై చట్టం - 1956 (22)  వరకట్న నిషేద చట్టం - 1961 (23)  ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం - 2002 (24)  AP జూద నివారణ చట్టం - 1974 (25)  సమాన వేతన చట్టం - 1976 (26)  వెట్టిచాకిరి రద్దు చట్టం - 1976 (27)  ఫ్యామిలీ కోర్టు చట్టం - 1984 (28)  బాల కార్మిక వ్యవస్థ రద్దు చట్టం - 1986 (29)  వినియోగదారుల రక్షణ చట్టం - 1986 (30)  టెర్రరిస్ట్ యాక్టివిటీస్ నిరోదక చట్టం - 1988 (31)  అవినీతి నిరోధక చట్టం - 1988 (32)  ఇమ్మోరల్ ట్రాపిక్ (ప్రివెన్షన్ ) చట్టం - 1956
0 notes
ourvoiceshortnews · 5 years
Text
"పాకిస్తాన్ తగిన చర్యలు తీసుకోలేదు": టెర్రర్ వాచ్డాగ్ FATF యొక్క నివేదిక
“పాకిస్తాన్ తగిన చర్యలు తీసుకోలేదు”: టెర్రర్ వాచ్డాగ్ FATF యొక్క నివేదిక
న్యూ Delhi ిల్లీ: హఫీజ్ సయీద్ మరియు ఇతర ఐక్యరాజ్యసమితి నియమించిన ఉగ్రవాదులపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాన్ని పూర్తిగా అమలు చేయడంలో పాకిస్తాన్ విఫలమైంది, అలాగే జైష్-ఎ-మొహమ్మద్ మరియు ప్రపంచ డబ్బు యొక్క ఆసియా-పసిఫిక్ విభాగమైన లష్కర్-ఎ-తైబా వంటి సంస్థలు లాండరింగ్ వాచ్డాగ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఎటిఎఫ్) ఈ రోజు తెలిపింది. వార్తా సంస్థ పిటిఐ ప్రకారం, దేశంలో మనీలాండరింగ్ మరియు…
View On WordPress
0 notes